మరో భారతీయుడికి కరోనా.. ఎక్కడో తెలుసా..?

praveen

ప్రస్తుతం చైనా దేశాలో  మరణమృదంగం మోగిస్తోంది  కరోనా వైరస్. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ  ప్రాణాంతకమైన వైరస్. ఇప్పటికే 1500 మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. ఇక 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ ప్రాణాంతకమైన వేరస్ కు సరైన వాక్సిన్  కూడా లేకపోవడంతో... ఇక ఈ వ్యాధి సోకితే చనిపోవడం తథ్యంగా మారింది . ఇకపోతే ఈ ప్రాణాంతకమైన వ్యాధితో చైనా ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఈ వ్యాధి సోకి  ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 

 


 ఒక మరోవైపు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది  ఈ {{RelevantDataTitle}}