మరో భారతీయుడికి కరోనా.. ఎక్కడో తెలుసా..?
ప్రస్తుతం చైనా దేశాలో మరణమృదంగం మోగిస్తోంది కరోనా వైరస్. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ ప్రాణాంతకమైన వైరస్. ఇప్పటికే 1500 మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. ఇక 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ ప్రాణాంతకమైన వేరస్ కు సరైన వాక్సిన్ కూడా లేకపోవడంతో... ఇక ఈ వ్యాధి సోకితే చనిపోవడం తథ్యంగా మారింది . ఇకపోతే ఈ ప్రాణాంతకమైన వ్యాధితో చైనా ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఈ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
ఒక మరోవైపు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది ఈ
{{RelevantDataTitle}}