చంద్రబాబునాయుడు శాడిజం మరోసారి బయటపడింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను శాసనమండలిలో కూడా మామూలుగా అయితే గెలిపించటమో లేకపోతే ఓడ గొట్టడమో జరుగుతుంది. అంతేకానీ సెలక్ట్ కమిటికి పంపాల్సిన అవసరం లేదు. కానీ తాజాగా మండలిలో బిల్లులపై చర్చ జరగకుండా, ఓటింగ్ జగరకుండా సెలక్ట్ కమిటికి పంపేశారు. అందులోను సెలక్ట్ కమిటికి పంపాలని సభ్యుల ఓటింగ్ ద్వారా కాకుండా ఛైర్మన్ విచక్షాధికారాలతో అని ప్రకటించటమే విచిత్రంగా ఉంది.
ఇక్కడే చంద్రబాబు శాడిజం బయటపడింది. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై
{{RelevantDataTitle}}