జయలలిత మరణంలో కుట్ర.... పసిగట్టిన వ్యక్తి కన్నుమూత
తమిళనాడు మాజీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండ్యన్(74) శనివారం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పాండియన్ మృతిపట్ల అన్నాడీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.