నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన.. ఆ పని చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మహిళా వీఆర్వో ?

venugopal

అవినీతి ఉచ్చులో చిక్కుకుని ఒక ప్రాణం పోయినా ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు వస్తలేదు. అసలు అవినీతికి కొమ్ము కాస్తూ భద్రంగా పెంచుకుంటున్నారు. ఒక వైపు దగాపడుతున్న ప్రజలు ఉగ్రరూపమెత్తి తమ కోపాన్ని కక్షగా మార్చుకొని ప్రాణాలు తీసెయ్యాలి అన్నంతగా ఊగిపోతుంటే ఎక్కడో ఒకచోట ఇలాంటి లంచగొండులు అవతారమెత్తుతున్నారు. సమాజంలో కష్టపడేవారి రక్తాన్ని జలగలా పీడించుకుని తినగా వచ్చే లంచం డబ్బు ఏం సుఖాన్ని ఇస్తుందో అర్ధం కావడం లేదు. ఆ సొమ్ముతో తిన్న కూడు ఎలా అరుగుతుందో తెలియడం లేదు.

 

 

నీతిని చెత్తబుట్టలో చిత్తుకాగితంలా పడేసి అవినీతి ఉయ్యాలలో ఊగుతున్న లంచగొండులను ఎంతంగా మట్టిలో కలిపిన బుద్దిరాదు. అనవసరంగా ఇలాంటి పనులు చేసి మంచివారు తమ జీవితాల్లో నేరస్దులు అనే ముద్ర వేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయని ఎన్ని విమర్శలొచ్చినా అధికారులు, సిబ్బంది తీరులో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. చేయి తడపనిదే ఏ పనీ కాని దుస్దితి నెలకొంది.. ఇక మొన్నటికి మొన్న భూ సమస్య పరిష్కరించకుండా వేధింపులకు గురిచేస్తోందని తహసీల్దార్‌ను సజీవ దహనం చేసిన ఘటన తెలిసిందే.

 

 

ఆ ఘటన తరువాత చాలా చోట్ల రైతులు, సామాన్యులు {{RelevantDataTitle}}