మరొకరి ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి... పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దంటూ తల్లి అరణ్యరోదన

praveen
 నేటి యువతను సెల్ఫీ పిచ్చి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఏం  ఆలోచిస్తున్న ఒక సెల్ఫీ క్లిక్ మనిపిస్తే చాలు అనుకుంటుంటారు  నేటి యువత. ఇక సెల్ఫీ దిగెందుకు  వేలకు వేలు పెట్టి మరి ఫోన్లు కొంటుంటారు. ఈమధ్య చౌక ధరలకే మంచి సెల్ఫీ కెమెరా ఫోన్లు వస్తుండడంతో ఈ సెల్ఫీ  పిచ్చి ఇంకాస్త ఎక్కువ అయిపోయింది. అందరిలా కాకుండా భిన్నంగా సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మరి ఇన్ని లైకులు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ {{RelevantDataTitle}}