మహారాష్ట్రకు ఎన్నికలు ముగిసి చాలారోజులైంది.  గత 15 రోజులుగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా.. సెట్ కావడం లేదు.  ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ శివసేన పార్టీలు మహా ముఖ్యమంత్రి పీఠం కోసం కుమ్ములాడుకుంటున్నాయి. చేరు సగం పంచుకోవాలని అంటోంది.  దానికి బీజేపీ ససేమిరా అంటోంది.  ఎందుకంటే బీజేపీకి 105 సీట్లు వస్తే.. శివసేనకు 53 సీట్లు మాత్రమే గెలుచుకుంది.