అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే...అందులో సగం మంది వరకు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. అలాగే సగం మందికి ప్రజా మద్ధతు తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం...నియోజకవర్గాల్లో సమస్యలని పరిష్కరించకపోవడం, కష్టాల్లో ఉన్న ప్రజలని ఆదుకోకపోవడం.
అయితే ఈ విషయాల్లో ఒక
{{RelevantDataTitle}}