కరోనాపై పోరు..ఎన్నారైల భారీ విరాళాలు..!!!
వివిధ దేశాలలో ఉన్న ఎన్నారైలు సైతం భారత దేశాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కొంత మేర డబ్బుని సేకరిస్తూ తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికాలో అత్యధికంగా ఉన్న భారతీయ ఎన్నారైలు కరోనాపై పోరుకు భారీ నిధులని సేకరించారు. ఇప్పటి వరకూ వారు సేకరించిన విరాళాల విలువ 6 లక్షల డాలర్లు..అంటే మన కరెన్సీలో సుమారు రూ.4,56,24000. అయితే...
ఈ విరాళాలని {{RelevantDataTitle}}