బుక్ మై షో లో తగ్గని "గిల్లి" జోష్..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని త్రిష హీరోయిన్ గా చాలా సంవత్సరాల క్రితం గిల్లీ అనే మూవీ రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ మూవీ ని ఈ సంవత్సరం 20 వ తేదీన రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టికెట్ లు బుక్ మై షో లో ఫుల్ జోష్ లో అమ్ముడు పోతున్నాయి. అందులో భాగంగా ఆఖరి 7 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్ లు బుక్ మై షో లో అమ్ముడు పోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 17.18 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 21.42 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 19 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 33.17 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 20 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 61.62 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 21 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 54.16 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 204.47 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: