టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలకు వాళ్ళ అభిమానుల నుండి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా మల్టీస్టారర్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోలందరూ కూడా మల్టీ స్టార్ సినిమాలో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి బ్రో అనే