ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ చేతి నిండా లతో బిజీగా ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలావుంటే ఇక ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ కేలను ఇప్పటికే పట్టాలెక్కించారు.అయితే ప్రస్తుతం ఈ లు ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.ఇక ఇదిలా ఉంటే వీటితో ప్రభాస్ మారుతో దర్శకత్వంలో మరో లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఇటీవలే ఈ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.అయితే ఈ సినిమా కు రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో బొమన్ ఇరానీ నటించనున్నారని సమాచారం. ఇకపోతే ఓ కీలక పాత్రలో ఇరానీని తీసుకోవాలని మారుతి ప్లాన్ వేస్తున్నట్లు వస్తున్నాయి. అయితే ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలావుంటే మారుతి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ప్రాజెక్ట్ కే పూర్తి చేసిన తర్వాత పట్టాలెక్కించాలని ప్రభాస్ ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ ప్రభాస్ ఫొటోషూట్ను పూర్తి చేసింది. ఇక కామెడీ, హర్రర్ నేపథ్యంలో ఈ కథ ఉండనుందని వచ్చిన విషయం తెలిసిందే.కాగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ లాంటి స్టార్ హీరో మారుతికి అవకాశం ఇవ్వడం అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. అయితే మరి ప్రభాస్ నమ్మకాన్ని మారుతి ఏమేర నిలబెడతారో తెలియాలంటే కనీసం మరో రెండేళ్లు ఆగాల్సిందే..!!