బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఏమిటంటే..?
ఇక ఇతర కీలకమైన పాత్రలో కన్నడ స్టార్ హీరో దునియా, విజయ్ వరలక్ష్మి శరత్ కుమార్, మలయాళం నటి నటిస్తున్నది. రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అభిమానుల అంచనాలను తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఈ సినిమాకి జై బాలయ్య, రెడ్డి గారు అంటే పలు టైటిల్స్ పెట్టాలనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య ఈ రెండు టైటిల్ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.
ఇదంతా ఇలా ఉండగా మైత్రి మూవీ మేకర్ వారు నందమూరి బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఈ సినిమా టైటిల్ ఈ నెల 21వ తేదీన ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఏ టైటిల్ ని బాలయ్య కోసం ఫైనల్ చేశారో అని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ రివిల్ చేయడానికి సరిగ్గా ఐదు రోజులు మాత్రమే ఉండడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి.