లాక్ డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. షూటింగ్లో, నిర్మాణానంతర కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు అన్ని ఆగిపోవటంతో సినిమాలకు సంబంధించ ఎలాంటి వార్తలు బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజెన్లు సినీ తారలకు సంబంధించిన పాత విషయాలను తిరిగి నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వివాదాస్ప అంశాలే తెర మీదకు వస్తున్నాయి.
అలా తెర మీదకు వచ్చిన అంశామే అక్షయ్ కుమార్, శాంతి ప్రియలది. బాలీవుడ్ లో యాక్షన్
{{RelevantDataTitle}}