అల్లుఅర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం `అలవైకుంఠపురంలో`త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలయింది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి కూడా సినిమా తాలూకా ప్రధాన ప్రతిబింబాన్ని ఎప్పటిదో సినిమా నుంచి తీసుకున్నదే. దానిని నేటి తరానికి తగ్గటుగా తీర్చి దిద్దారు. ఇదే కాస్త నిరాశ కలిగించే అంశం ఒకవేళ అది తెలియకుండా చిత్రం చూసిన వారికి మా