మనీ : ఖర్చు 25 పైసలు .. లాభం..రూ.1.5 లక్షల ..!

Divya
పూర్వకాలంలో పైసా,అణా, పావుల, అర్ధరూపాయి, రూపాయి వంటి నాణాలకు చాలా విలువ ఉండేది. ఉదాహరణకు పావలా తీసుకొని బజారుకి వెళితే, పిల్లలకు కావలసిన నాలుగు ఆశా చాక్లెట్ లు కూడా లభించేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ధరలు కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇక అంతే కాదు తరం మారేకొద్దీ విలువ మారుతుంది అనడానికి ఈ నాణేలు నిదర్శనమని చెప్పవచ్చు. కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగానే ఎప్పుడో కనుమరుగైన ఈ పాత నాణేలకు కొత్తగా ఊహించిన ధర కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి.

మీరు నమ్మట్లేదు కదా..! నిజమే..!  ఇప్పుడు చెప్పేది మీరు నమ్మకపోయినా..? మేము చెప్పేది మాత్రం అక్షర సత్యం. మీ దగ్గర  కనుక  ఒక ఇరవై ఐదు పైసల నాణెం కనుక ఉన్నట్లయితే ఏకంగా రూ.1.5 లక్షలు మీ సొంతం అవుతాయి.. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఈ నాణేలను కొనడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ పావలా పైన నీటి ఏనుగు ఉన్న గుర్తు తో పాటు, నాణెం వెండి రంగులో మెరుస్తూ ఉండాలి. అలా  ఉన్న నాణెం  గనుక మీ దగ్గర ఉన్నట్లయితే , తప్పకుండా మీ నాణెం మంచి ధర పలుకుతుంది.
అయితే వీటిని ఎక్కడ  అమ్మకానికి పెట్టాలో తెలియక, కొంతమంది వీటిని పడేస్తూ ఉంటారు. ఇందులో మీరు కాయిన్ బజార్, ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్లలో మీ నాణానికిసంబంధించిన రెండువైపులా ఫోటోలను తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీ నాణెం  కావాల్సిన వ్యక్తులు డైరెక్ట్ గా  మిమ్మల్ని సంప్రదించడం కూడా జరుగుతుంది. IndiaMART.com అనే వెబ్ సైట్ లో మీ నాణానికి  సంబంధించిన ఫోటోలను క్లియర్ గా  అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఈ నాణెం  కావాలని ఆలోచిస్తున్నారో, వారు మిమ్మల్ని సంప్రదించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం..! ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాంటి నాణెం ఉన్నట్లయితే వెంటనే ఇండియా మార్ట్ లో ఫోటోలు తీసి అప్లోడ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: