హీరోల రెమ్యూనరేషన్ పై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలను బేస్ చేసుకుని సినిమాలు వస్తూ ఉంటాయి. ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.కేవలం హీరోల ఆధారంగా మాత్రమే సినిమాలు తీస్తారు. అంతేకాదు ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరి మధ్య ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ల రెమ్యూనరేషన్ పెంచాలని గతంలో చాలామంది అన్నారు. కంగనా, తాప్సి లాంటి స్టార్ హీరోయిన్ లు సైతం గతంలో ఈ విషయంపై స్పందించారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈ విషయంపై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. 

మొన్నటి వరకు మన సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఓపెన్ ది రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ టు సినిమాలో నటిస్తోంది .అయితే ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ. ఏ సినిమా లోనైనా సరే హీరో హీరోయిన్ సమానంగా కష్టపడతారు. కానీ హీరోలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా హీరోలకే ఎక్కువ ఇస్తారు.. వాస్తవానికి వారి ప్రతిభను బట్టి రెమ్యూనరేషన్ ఇవ్వాలి..

కానీ ప్రస్తుతం మనసుని ఇండస్ట్రీలో అలా అస్సలు జరగడం లేదు.. మీకు ఆ విషయంలో ఎన్నటికీ మార్పు వస్తుందో అస్సలు తెలియట్లేదు అంటూ చాలా ఫైర్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. ఇలా ఉంటే ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన ఈమె టాలీవుడ్ లో ఈమె జోరు తగ్గింది అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు సినిమా లలో నటించడం కాస్త తగ్గించింది రకుల్ ప్రీత్ సింగ్ .బాలీవుడ్లో మాత్రం ఫుల్లు జోరులో ఉంది .దీంతో రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించే చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: