అక్కడ జానపద నృత్యం తో అలరించబోతున్న రష్మిక మందన్న....!!

murali krishna
ప్రెసెంట్ టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న  కన్నడ సోయగం రష్మిక మందన్న. 'పుష్ప' చిత్రంతో ఈ భామకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.
ఐతే తాజాగా ఈ అమ్మడు మరాఠీ టీవీషో ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. ఇందులో ఈ భామ మరాఠీకి చెందిన లవణీ అనే సంప్రదాయ జానపద నృత్యాన్ని పర్‌ఫార్మ్‌ చేసింది. ఈ సందర్భంగా టీవీ షో నిర్వాహకులు సంప్రదాయ మరాఠీ దస్తుల్లో రష్మిక మందన్న నృత్యం చేస్తున్న ఓ ప్రోమోను విడుదల చేశారు.
ఐతే ప్రెసెంట్ దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. 'పుష్ప' చిత్రంతో ఈ భామకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. తాజాగా ఈ అమ్మడు మరాఠీ టీవీషో ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. ఇందులో ఈ భామ మరాఠీకి చెందిన లవణీ అనే సంప్రదాయ జానపద నృత్యాన్ని పర్‌ఫార్మ్‌ చేసింది. ఈ సందర్భంగా టీవీ షో నిర్వాహకులు సంప్రదాయ మరాఠీ దస్తుల్లో రష్మిక మందన్న నృత్యం చేస్తున్న ఓ ప్రోమోను విడుదల చేశారు.
దీనికి మహారాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన దక్కింది. 'మా షోలో రష్మిక మందన్న పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అచ్చమైన మరాఠీ అమ్మాయి వస్త్రధారణలో రష్మిక మహారాష్ట్రీయుల హృదయాల్ని గెలుచుకుంది' అని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి టీవీషోలో జానపద నృత్యాన్ని చేయడం కొత్త అనుభూతినిచ్చిందని రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఐతే ఈ నెల 26న ఈ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప-2' చిత్రంలో నటిస్తున్నది.
ఐతే బాలీవుడ్ లో అనుకున్నంత భారీ విజయాలు రష్మిక సొంతం చేసుకోలేక పోయింది. ఐతే చూడాలి మరీ ఈ టీవీ షో ద్వారా ఐనా సరే మహారాష్ట్ర ప్రజలకు కనెక్ట్ అవుతాదో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: