ఆ విషయంలో ప్రభాస్ ని తెగ వైరల్ చేస్తున్న బాలీవుడ్ మీడియా....!!

murali krishna
ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడి యా లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న న్యూస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఐతే దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియా ప్రెసెంట్ ఇదే విషయాన్ని కోడై కూస్తోంది.
ఐతే ప్రభాస్ ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రెసెంట్ ఆయన చేతి లో ఉన్న ప్రాజెక్టులు ఆయన్ను మరో లెవల్ కు తీసుకెళ్తాయని అంతా అంటు న్నారు.
ప్రస్తుతం బడా సినిమా ల్లోనే నటిస్తున్న ప్రభాస్ వరుస షూటింగుల తో చాలా బిజీగా ఉంటున్నాడు. ఆయన నటించిన ఆది పురుష్‌ రిలీజ్ కు రెడీగా ఉంది. కాగా ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని అంటు న్నారు. ఆరోగ్యం బాగో లేక పోవడం తో ఆయన చేస్తున్న సినిమా షూటింగు లకు బ్రేక్ వేశాడంట.
ఐతే నిన్న అర్థరాత్రి నుంచి ఆయన ఆరోగ్యం బాగా లేదని ఈ కారణం గానే ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో జాయిన్ అయి నట్టు తెలుస్తోంది. త్వరలో నే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన విదేశాల కు వెళ్లను న్నట్టు తెలుస్తోంది. సన్నిహిత వర్గాలు ఇదే విషయాన్ని చెబు తున్నాయి.
మరి ఇది నిజమేనా అనే సందేbహాలు కూడా వెల్లు వెత్తు తున్నాయి. ఎందుకంటే మన టాలీవుడ్ మీడియా దీనిపై ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. కేవలం బాలీవుడ్ మీడియా మాత్రమే దీన్ని హైలెట్ చేస్తోంది. ఇదంతా నిజమేనా లేదంటే ప్రభాస్ మీద బాలీవుడ్ కుట్రనా అని అనుమా నాలు వ్యక్తం చేస్తు న్నారు ప్రభాస్ ఫ్యాన్స్‌. ప్రభాస్ గారికి ఉన్నా స్టార్ ఇమేజ్ ను దెబ్బ తీయ డాని కి ఇలాంటి కుట్రలు బాలీవుడ్ మీడియా చేస్తుందని ఆయన అభి మానులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: