ఆ డైరెక్టర్ ని గుడ్డిగా నమ్ముతున్న సాయి పల్లవి....!!

murali krishna
తెలుగు సినిమా పరిశ్రమ లో సాయిపల్లవి అనే పేరు కి యూత్‌ లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆమెకు ఫస్ట్ నుండే నేచురల్‌ బ్యూటీ గా పేరు ఉంది.ఐతే చాలా తక్కువ టైం లోనే యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా హీరోయిన్స్ లో సాయి పల్లవి ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పాలి.
ఆమె ఫస్ట్ నుండి కమర్షియల్‌ హీరోయిన్ గా కాకుండా కేవలం తన నటన ను మాత్రమే నమ్ముకుంది.
ఆమె ప్రకారం ఎంత పెద్ద మూవీ చేశామనేది ముఖ్యం కాదు అందు లో తన క్యారెక్టర్  ఎలా ఉంది అనేదే చాలా ముఖ్యం గా చూసు కుంటది.దాంట్లో భాగం గానే  స్టార్ హీరోల మూవీస్ ల్లో అవ కాశాలు  వచ్చినా సరే తన పాత్ర నచ్చక చేయలేదు. ఐతే ఓన్లీ  నటన కు ఇంపా ర్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది.
ఐతే ఆమె చివర గా నటించిన రెండు సినిమాలు డిసస్టర్ గా నిల్చయి.దాంతో  ఆమె నుంచి ఇంకో మూవీ కి అప్‌ డేట్‌ రావట్లేదు. ఇదిలా ఉండ గా ఆమె లేటెస్ట్ గా ఒక విషయం చెప్పింది. అదేంటంటే ఆమె దర్శకుడు శేఖర్‌ కమ్ముల డైరెక్షన్ లో ఒక వెబ్‌ సిరీస్‌ చేయడాని కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఐతే ఇది ఆమె అభిమానుల కి మింగుడు పడట్లేదు.
ఐతే పాస్ట్ లో శేఖర్‌ కమ్ముల సాయి పల్లవికి లైప్‌ ఇచ్చాడు. ఫిదా, లవ్‌స్టోరీ లాంటి మూవీస్ అనేవి ఆమె ను ఇండస్ట్రీ లో కేరిర్ పరంగా బాగా నిలబెట్యాయి.కనుక ఆయన మీద ఉన్నా నమ్మకం తో సాయిపల్లవి ఆయన్ను గుడ్డి గా నమ్మి వెబ్‌ సిరీస్‌ లో చేసేందుకు ఎస్ అని చెప్పింది.కానీ వెబ్‌ సిరీస్‌ లో చేస్తే మూవీస్ లో అవకాశాలు రావనే చెప్తున్నారు ఆమె ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: