జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లకి కొత్త లేడి జడ్జ్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
మల్లెమాలవారు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా పలు రకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నారు.ఈ షోలే కాకుండా పండగలకి స్పెషల్ కార్యక్రమాలు అంటూ అనేక రకాల ఈవెంట్లను సైతం జరుపుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇక తాజాగా మల్లెమాలవారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక కొత్త లేడీ జడ్జి ను తీసుకొస్తారని తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా సీనియర్ నటి యమున మల్లెమాలవారు నిర్వహించే  జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కార్యక్రమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే ముందు ముందు రాబోయే కార్యక్రమాలలో 

అంటే జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో సీనియర్ నటి యమున వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే గతంలో జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా  ఇతర కార్యక్రమాలకు రోజా ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది రోజ స్థాయిలో యమునా కూడా అలరిస్తుందా ఆమె వల్ల జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా  పాపులారిటీ పెరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక హీరోయిన్గా సీనియర్ నటి యమునా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె సీరియల్స్ లో నటిస్తోంది. అంతేకాదు ఆ మధ్య కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో కూడా నిలిచింది. 

కానీ ఇప్పుడు మళ్లీ సినిమాలో చేస్తూ బిజీగా ఉంది యమున. బుల్లితెరపై జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా ఇలా పలు రకాల కార్యక్రమా  తన టాలెంట్ను చూపించడానికి  విధాలుగా కష్టపడుతుంది యమున. ఈ క్రమంలోనే ఆమెకి మల్లెమాల వారి నుండి ఆఫర్లు రావడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో చాలామంది నేటిజెన్లు ముందు ముందు యమున రేంజ్ ఇంద్రజ మరియు రోజా ల కంటే పెరిగిపోతుంది అని వారిద్దరి స్థానంలో యమున కూడా కొనసాగవచ్చు అన్న కామెంట్లో చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: