సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ కి త్వరలోనే క్లారిటీ ఇస్తానన్న డీజే టిల్లు..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో డీజే టిల్లు అనే ఒక్క సినిమా తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ..ఇక  చిన్న గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా లో మెయిన్ హైలైట్ సిద్దు నటన.ఇక వన్ మ్యాన్ షో గా ఈ ను నడిపించాడు. అంతేకాదు అలాగే నేహశెట్టి అందంతో ఆకట్టుకుంది.కాగా  సూపర్ హిట్ గా నిలిచిన ఈ కు ఇప్పుడు సీకేవల్ రానుంది. అయితే  ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు అలాగే ఒక ప్రమోషన్ వీడియోను కూడా విడుదల చేశారు. 

అయితే ఈ వీడియోకు మంచి కేజ్ వచ్చింది. దాంతో డీజీ టిల్లు పై ఆసక్తి నెలకొంది. ఇక ఈ  సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక  ఈ సీక్వెల్ ను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.కాగా  ఇప్పటికే ఈ సీక్వెల్ పై చాలా వచ్చాయి. వాటిలో ముఖ్యంగా హీరోయిన్స్ మారడం.ఇకపోతే డీజే టిల్లు సక్సెస్ తర్వాత భారీ బజ్ తో డీజే టిల్లు2 రాబోతుంది. అయితే ఇక ముందుగా ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు.ఇకపోతే  చేసిన సినిమా నే మళ్లీ చేయలేను అని ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు.

కాగా ఆయన ప్లేస్ ను మల్లిక్ రామ్ రీప్లేస్ చేశారు.అయితే  ఆ తర్వాత ఈ లో హీరోయిన్ నేహా శెట్టి అనుకుంటే ఆమె ఈ లో నటించడం లేదు అని ప్రకటించారు.ఇకపోతే యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపించింది. ఆ తర్వాత శ్రీలీల తప్పుకుందని టాక్. ఇక ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇక  ఇప్పుడు ఈ అమ్మడు కూడా తప్పుకుందని తెలుస్తోంది.అయితే  అనుపమ డీజే టిల్లు సీక్వెల్ నుంచి తప్పుకుంది. కాగా ఆమె ప్లేస్ లో మడోన్నా సెబాస్టియన్ ని ఎంపిక చేసుకుంటున్నారట. ఇక ఇలా రూమర్స్ ఎక్కువవడంతో.. ఈ వార్తలపై సిద్ధూ జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా స్పందిచాడు.ఇక  ఓ స్టిల్ ని అభిమానులతో పంచుకున్న సిద్దూ ఫ్రెష్ అంట్ న్యూ రైడ్ ని మీకు అందిస్తానని ప్రామిస్ చేస్తున్నానన్నాడు. అంతే కాకుండాఇక  తనకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపిన సిద్ధూ ‘టిల్లు 2’ని 2023 మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నామని తెలిపాడు. త్వరలోనే ఓ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి రూమర్స్ అన్నిటికి క్లారిటీ ఇస్తా అని తెలిపాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: