కోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్.. కారణం ఏంటో తెలుసా..!?

Anilkumar
అమితాబ్‌ బచ్చన్‌ పేరును ప్రస్తావించకుండా భారతీయ సినీ పరిశ్రమ ప్రస్థానం పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇండియన్‌ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన  బిగ్‌బి అమితాబ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అత్యంత చిన్న స్థాయి నుంచి యావత్‌ దేశం గర్వించే నటుడుగా ఎదిగిన బిగ్‌బి జీవితం ఎంతో మందికి ఆదర్శం. కాగా 80 ఏళ్ల వయసులోనూ ల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. మెగాస్టార్‏గా ఆడియన్స్ మనసులలో నిలిచిపోయిన బిగ్ బి.. ఇప్పుడు యాంకరింగ్‏లో కొత్తదనం తీసుకువచ్చారు.

అయితే  కౌన్ బనేగా కరోడ్ పతి 14 ద్వారా బుల్లితెర పై సందడి చేస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఇండియన్‌ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన  బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ కోర్టును ఆశ్రయించారు.ఇక  అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా తన పేరుని.. ఫోటోలు, గొంతును ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.ఇకపోతే బిగ్ బిగ్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అమితాబ్ వ్యక్తిగత హక్కులపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే ఇండియన్‌ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన  బిగ్‌బి అమితాబ్‌

 అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా, సంస్థ గానీ ఆయన పేరు – ఫొటో లేదా వాయిస్ ని వాడకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది.అంతేకాదు  అలాగే అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఫ్లాగ్ చేసిన కంటెంట్ ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.ఇక ఈమేరకు ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఇదిలావుంటే ఇక ఇటీవలే ఇండియన్‌ సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన  బిగ్‌బి అమితాబ్‌ ఉంచాయి అనే తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మంచి విజయాన్ని అందుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: