గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.అయితే మొన్న టివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప తో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు.అంతేకాదు  అలాగే పుష్ప తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ లో అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. బన్నీ నటన ఈ కు ప్రధాన హైలైట్ గా నిలిచింది. 

ఈ మూవీ లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించి మెప్పించింది. ఈ  మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది.అయితే ముఖ్యంగా హిందీలో ఈ కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఇంతవరకు పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన విషయం తెలిసిందే. బన్నీ లేకుండానే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు సుకుమార్. అయితే త్వరలోనే బన్నీ కూడా హాజరుకానున్నారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 అప్డేట్స్ కకావాలంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు.

అంతేకాదు ఏ ఏ క్రమంలోనే హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.అయితే పుష్ప 2 అప్డేట్స్ వెంటనే ఇవ్వాలి అంటు ఫ్యాన్స్ ఆందోళన చేశారు. ఇక పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు అంటున్న ఫ్యాన్స్ ఆందోళ చేశారు.ఇదిలావుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. అయితే ఇంకా లేట్ చేస్తే మైత్రి ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం అంటున్న ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే మరి ఈ వ్యవహారం పై సుకుమార్ టీమ్ స్పందిస్తారేమో చూడాలి.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: