పనిమనిషిని చెప్పుతో కొట్టి, ముఖంపై ఉమ్మెసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..!

Anilkumar
పార్వతి నాయర్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు అనే చెప్పాలి. కానీ  ఇక తమిళ, మలయాళ సినిమాల్లో ఈ అమ్మడు వెరీ హాట్. ఇకపోతే అందాల ఆరబోతలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు.అయితే  మలయాళంలో సీనీ ఎంట్రీ ఇచ్చినా తమిళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక దీంతో ఆ రాష్ట్రంలోని చెన్నైలో సెటిలైంది. నగరంలోని నుంగంబాక్కంలో ఓ పెద్ద ఇల్లు కట్టుకుంది. కాగా ఆ ఇంట్లో పార్వతి నాయర్ కు తోడుగా కొంతమంది పని మనుషులు కూడా ఉన్నారు. అయితే  ఇక ఇటీవల తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తిపై పార్వతి నాయర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఇక తన ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐ పోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ టాప్ లు కనిపించడం లేదని తెలిపింది.ఇక  ఇవి చోరీకి గురికావడానికి తన ఇంట్లో పనిచేసే సుభాషే కారణమని పేర్కొంది. అయితే పార్వతి నాయర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇకపోతే  ఈ దర్యాప్తులో భాగంగా ఆమె ఇంట్లో పనిచేసే సుభాష్ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. అయితే ఈ సందర్భంగా సుభాస్ పార్వతి నాయర్ పై సంచలన ఆరోపణలు చేశారు.అంతేకాదు 'ఆ హీరోయిన్ నాపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించింది.


 ఇక తన ఇంట్లోకి రాత్రిపూట ఎవరెవరవో వచ్చేవాళ్లు.. అది నేను చూశానని, నేను ఎవరికి చెప్పకుండా ఉండడానికి నన్ను టార్చర్ పెట్టేది.. ఆమె ఇంట్లో ఎవరో దొంగతనం చేశారు. కానీ ఆ నేరం నాపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తోంది.అయితే  గతంలో ఓసారి నన్ను చెప్పుతో కొట్టింది.. నా ముఖంపై ఉమ్మేసింది.ఇక  అయినా నేనేం చేయలేదు..నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులు ఇరికించింది..' అని సుభాష్ పేర్కొన్నాడు. అయితే ఇక  పార్వతి, సుభాష్ చెప్పిన విషయాలపై పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అవసరమైతే పార్వతి నాయర్ ను కూడా విచారించే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: