పూజ హెగ్డే కారణంగా ఎదురుచూడనున్న మహేష్ బాబు మరియు త్రివిక్రమ్.....??

murali krishna
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష న్లో మూడవ సినిమా త్వరలోనే పట్టాలెక్క నున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాల తో ప్రేక్షకులను మెప్పించి న ఈ కాంబో లో రాబోతున్న మూడవ సినిమాపై భారీ అంచ నాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడ్డ సినిమా షూటింగ్ ఎట్టా కేలకు నవంబర్ ఆఖరి వారంలో పట్టాలెక్కనుంది.
ప్రస్తుతం ఫారిన్ వెకేషన్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు హైదరాబా ద్ కి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఈ షూ టింగ్ షెడ్యూల్లో సినిమా కి సంబంధిం చిన కొన్ని కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరగనుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్గా నటి స్తున్న పూజ హెగ్డే మాత్రం ఈ షెడ్యూ ల్లో పాల్గొనే అవకా శాలు లేనట్లు కనిపి స్తున్నాయి. దానికి కారణం పూజా హెగ్డే ఆరోగ్య పరిస్థితి అని సమాచారం.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన "కిసీ కా భాయ్.. కిసీకీ జాన్" సినిమా షూటింగ్ సమయం లో పూజా హెగ్డే కాలు బెణికింది. అయినప్ప టికీ నొప్పిని భరిస్తూనే సినిమా షూటింగ్ లో పాల్గొంది పూజ హెగ్డే. దీంతో ఆమె కాలి పరిస్థితి ఇప్పుడు మరింత దారుణం గా మారింది. ప్రస్తుతం వైద్యులు పూజా హెగ్డే ని కొన్ని రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసు కోమని చెప్పారు. ఈ నేపథ్యం లో పూజా హెగ్డే కి షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఇక కోలు కున్న వెంటనే పూజ హెగ్డే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన బోతోంది. హారిక అండ్ హాసిని క్రియేష న్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతాన్ని అంది స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: