ప్రభాస్... మారుతి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇండియా వైడ్ గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ,  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా చాలా సైలెంట్ గా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ కథ ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్లు ,  అందులో భాగంగా ఇప్పటికే మూవీ యూనిట్ ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను ఓకే చేసినట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ , మారుతి మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కథ ప్రకారం ప్రభాస్ సరసన ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు అందులో భాగంగా ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ ,  మాళవిక మోహన్ లతో పాటు ఆశిక కూడా ఒక హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తల కు సంబంధించి ఇప్పటి వరకు మూవీ యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనలో విడుదల చేయలేదు. ఈ మూవీ లో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: