బడ్జెట్ లిమిట్ దాటిపోతున్నా తగ్గని దిల్ రాజు.. ఒక్క పాటకి రూ.8 కోట్లు ?

murali krishna
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటి స్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శంకర్ మ్యాజిక్ వర్కౌ ట్ అయి తే పాన్ ఇండి యా స్థాయి లో బాక్సా ఫీస్ విధ్వం సం ఖాయం అని మెగా ఫాన్స్ ఆశిస్తు న్నారు.
టాలీ వుడ్ స్టార్ ప్రొ డ్యూ సర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. కమల్ హాసన్ తో శంకర్ ఇండి యన్ 2 చిత్రాన్ని తిరిగి ప్రారం భించడం తో రాంచరణ్ చిత్రానికి బ్రే కులు పడ్డాయి. దీనితో ఈ చిత్ర షూటింగ్ మరింతగా ఆలస్యం అవుతోంది. డైరెక్టర్ శంకర్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుం దో అందరికి తెలుసు.
తన చిత్రంలో ప్రతి అంశం భారీతనంతో ఉండాలని శంకర్ భావిస్తారు. సాంగ్స్ లో కూడా సెట్టింగులు, భారీ విజువ ల్స్ ఉంటాయి. వందలాది మందితో రాంచరణ్ ఫైట్ సన్నివేశం, ఎంట్రీ సీన్ ఇలా కోట్లాది రూపాయలతో శంకర్ ఈ చిత్రాన్ని తెరక్కి స్తున్నారు. బడ్జెట్ లిమిట్ దాటి పోతున్నా దిల్ రాజు తగ్గడం లేదట.
శంకర్ పై ఉన్న నమ్మ కంతో దిల్ రాజు బడ్జెట్ కి వెను కాడడం లేదని టాక్. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం లో ఒక సాంగ్ కోసం శంకర్ 8 కోట్ల బడ్జెట్ వెచ్చి స్తునట్లు తెలు స్తోంది. ఈ బడ్జెట్ లో ఒక చిన్న చిత్రం పూర్తయి పోతుంది. మరి ఆ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండ బోతోందో ఊహిం చుకోవచ్చు.
ఈ చిత్రంలో రాం చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరుని బట్టి రిలీజ్ ఇంకా ఆలస్యం అవుతుందని అంటు న్నారు. వచ్చే ఏడాది వేస వికి రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ అది జరిగేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: