మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్తో రానున్న నందమూరి హీరో.. డైరెక్టర్ ఎవరంటే....!!!
కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఓ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.ఇక ఈ లో కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్తో దాదాపు షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ టోగ్రాఫర్గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. అయితే బింబిసార హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ పై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.