పులిహోరను అద్భుతంగా కలిపిన శ్రీరెడ్డి..
అది సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎంతగా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని కూడా పెంచుకుంది. అందాల ఆరబోతతో కూడా నానా రచ్చ చేసి హాట్ టాపిక్ అయింది...
ఇప్పుడు చెన్నైకి వెళ్ళిన ఈమె ఓ యూట్యూబ్ ఛానెల్ ను పెట్టి మరీ తాను అనుకున్నది అందరితో షేర్ చేసుకుంది.వెరైటీ వంటకాలు పరిచయం చేస్తూ నెటిజన్స్కి మంచి థ్రిల్ అందిస్తుంది.చెన్నైలో మాత్రమే దొరికే ఈలి పీతల పులుసు రుచిచూపించింది. దాంతో పాటుగా.. ఈ పీతల పులుసు రుచి చేస్తే బెడ్ రూంలో నుంచి బయటకు రాలేరంటూ మసాలా దట్టించింది శ్రీరెడ్డి. వెరైటీ వంటకాలతో నానా రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఆంధ్రా స్టైల్లో పులిహోర చేసింది.అమ్మడి మాటలకు ముగ్ధులు అవుతున్న ఫ్యాన్స్ వీడియోలని పదే పదే చూస్తూ పరశించిపోతున్నారు..మొత్తానికి అది కాస్త వైరల్ అవుతుంది..