
జీవితంలో డయాభేటీస్ రాకూడదంటే మజ్జిగలో ఇది కలుపుకొని తాగితే చాలు..!
దీనికోసం 100 గ్రామ్స్ మెంతులు,100 grms ఎండబెట్టిన నేరేడు పండ్లు,రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కలిపి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి.ఇప్పుడు దీనిని బాగా గ్రైండ్ చేసి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గాలి జొరబడి సీసాలో భద్రపరచుకుని చాలా రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.
వాడే విధానం..దీనిని ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని అర టీ స్పూన్ మోతాదు ఉదయం తాగాలనుకుంటే రాత్రి సమయంలోను రాత్రి తాగాలనుకుంటే ఉదయం సమయంలో పైన చెప్పిన మిశ్రమాన్ని గా మజ్జిగలో కలిపి అలాగే ఉంచి,తీసుకోవాలి.ఇలా రోజు చేయడం వల్ల డయాబెటిస్ అనేది మన దరిచేరదు.ఒకవేళ డయాబెటిస్తో బాధపడిన వారి పైన కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.డయాబెటిస్తో బాధపడేవారు, వారు వాడే మాత్రలను పక్కన పడేసి దీనిని మందుగా ఉపయోగించుకోవచ్చు.
మెంతులు మరియు నేరేడుపళ్లు, జీలకర్ర రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చు తగ్గులు కాకుండా కాపాడడానికి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.కావున మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటే వెంటనే చిట్కా పాటించి చూడండి.