ఎండాకాలంలో కాచిన నీరు ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Purushottham Vinay
ఇక ఆయుర్వేదం ప్రకారం, సూర్యరశ్మి చాలా ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స చేయగలదని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నితికా కోహ్లి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.సూర్యుడి ఎండ నుంచి వేడి అయిన చేసిన నీరు ఆరోగ్యాన్ని పెంచగల అనేక మార్గాలను కూడా పంచుకుంది.సూర్యుడి నుంచి ఛార్జ్ చేయబడిన నీటిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఇంకా అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య సమస్యలు ఇంకా అలాగే చర్మ సమస్యలను కూడా చాలా ఈజీగా దూరం చేస్తాయి.ఇక మీరు రోజంతా కూడా శక్తి లేమిగా భావించే వారైతే, సన్ ఛార్జ్ చేసిన నీటిని తాగడం చాలా మంచిది.ఎందుకంటే ఇది చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది దద్దుర్లు ఇంకా అలాగే ఎరుపు వంటి సాధారణ చర్మ సమస్యలను నయం చేయడమేకాకుండా చర్మాన్ని కూడా చాలా ప్రకాశవంతంగా ఉంచుతుంది.అలాగే సాధారణ కంటి లేదా చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇక తప్పనిసరిగా సన్ ఛార్జ్ చేసిన నీటితో కడగాలని డాక్టర్ కోహ్లీ సూచించారు.ఇక ఈ నీరు యాంటీ ఫంగల్ ఇంకా అలాగే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉన్నాయని ఇంకా ఇతర ఏవైనా సాధారణ సమస్యలను దూరంగా ఉంచుతుంది.


అలాగే సన్ ఛార్జ్ చేసిన నీరు పూర్తిగా సహజమైనది. మీ ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలను కూడా చూపించదు. మందులు లేదా చికిత్స చేయించుకుంటున్నట్లయితే వైద్యుడ్ని సంప్రదించిన తర్వాత వాడమని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.ఈ సన్ ఛార్జ్ చేసిన నీటిని ఎలా తయారు చేయాలి అంటే?ఇక ఇంట్లో ఈ “మేజిక్ కషాయం” చేయడానికి, ఆయుర్వేద నిపుణుడిచే భాగస్వామ్యం చేయబడిన ఈ చిట్కాలను ఖచ్చితంగా కూడా అనుసరించండి.ఒక గ్లాస్ బాటిల్‌లో నీళ్లు నింపి కనీసం 8 గంటలపాటు వాటిని ఎండలో ఉంచాలి. ప్రతిరోజూ కూడా ఉత్తమ ఫలితాల కోసం 3 రోజుల పాటు 8 గంటల పాటు ఎండలో ఉంచవచ్చు.ఇక ఈ నీటిని ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి. అలా చేస్తే నీటి ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా తగ్గిస్తుంది.ఇక రోజంతా కూడా ఇదే నీటిని తాగేందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సీసాలు మీరు ఎండలో ఉంచవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: