పెరుగులో ఇది కలిపి తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు?

Purushottham Vinay

 నేటి కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ నేరుగా గుండె, మెదడుకు హాని కలిగిస్తుంది.దీనికి కారణం సిరల్లో చెడు కొలెస్ట్రాల్ చేరడం, ట్రైగ్లిజరైడ్స్ వేగంగా పెరగడం జరుగుతుంది. దీని కారణంగ రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవడం వల్ల ఇది నరాల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా రక్తపోటు, గుండెపోటు,స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మీరు కూడా అధిక కొలెస్ట్రాల్ బాధితులైతే మీరు కూడా ఓ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇది సిరల్లో పేరుకుపోయిన కొవ్వు ఇంకా కొలెస్ట్రాల్‌ను  తొలగిస్తుంది. ఇది HDLని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే LDL ఏర్పడకుండా చేస్తుంది. దీనివల్ల నరాల నుంచి గుండె వరకు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.మీరు కూడా అధిక కొలెస్ట్రాల్, సిరలు అడ్డంకులు లేదా ఒత్తిడి తో బాధపడుతున్నట్లైతే  మీ ఆహారంలో పెరుగుతో సబ్జా విత్తనాలను కలుపుకుని తినడం మొదలుపెట్టండి. 


పెరుగులో ఇది కలిపి తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.వీటిని తినడం వల్ల సిరల్లో పేరుకున్న మురికి కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీంతో గుండె, మనస్సు, రక్త ప్రసరణ బాగా జరిగి  ఆరోగ్యంగా ఉంటాయి.పెరుగులో గింజలను కలపండి పెరిగిన కొలెస్ట్రాల్ట్రై, గ్లిజరైడ్లను తగ్గించుకోవడానికి 4 చెంచాల సబ్జా గింజలను కొన్ని నీటితో కలిపి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి, పెరుగులో ఈ గింజలను కలిపి తినండి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే పీచు రఫ్‌గా బాడీకి చేరుతుంది. ఇక్కడ సిరల్లో పేరుకుపోయిన మురికి కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఈ విత్తనాలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు జీర్ణ క్రియ  ప్రేరేపిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినడం చాలా మంచిది. ఇది  తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: