కరోనా సెకండ్వేవ్తో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో లక్షలాది మంది వైరస్ బారినపడి ఆస్పత్రులపాలవుతుండగా, వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. కరోనాకుతోడు ఇప్పుడు దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) భయాందోళనకు గురిచేస్తుంది.
{{RelevantDataTitle}}