సిక్కోలులో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌..ఏమ‌వుతుందో తెలుసా..?

Spyder

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోకి క‌రోనా ఆల‌స్యంగా ఎంట‌రైనా వేగంగా విస్త‌రిస్తోంది. కొద్దిరోజులుగా ఇక్క‌డ చాప‌కింద నీరులా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండ‌టం గ‌మనార్హం.ఏపీలో క్ర‌మంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీకాకుళంలో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి జిల్లావాసులను కలవరపెడుతోంది. వైరస్ ఆలస్యంగా జిల్లాలోకి ప్రవేశించినప్పటికీ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. చేసేదేమి లేక జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

 

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మొత్తంగా శుక్రవారం  465  కరోనా కేసులు నమోదు కావ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది. అయితే,  క‌రోనా విస్త‌రిస్తున్నందు.. ఏపీలోని {{RelevantDataTitle}}