షాకింగ్ న్యూస్‌...ఏపీలో క‌రోనాతో ఇద్ద‌రు మృతి.. అనంత, కృష్ణా జిల్లాలో విషాదం

Spyder

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు క‌రోనా ముప్పు రోజురోజుకు ఎక్కువ‌వుతోంది. చూస్తుండ‌గానే రోజుకో ప్రాణం గాలిలో క‌లిసిపోతోంది. తాజాగా మ‌రో ఇద్ద‌రిని క‌రోనా బ‌లిగొంది. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 194కు చేరింది. శనివారం ఉదయానికి 164 నమోదు కాగా.. రాత్రికి మరో 30 కేసులు పెరిగినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. అనధికారిక సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లాలో ఒకరు, {{RelevantDataTitle}}