ఆ సమస్యని లైట్ తీసుకుంటే ప్రాణానికే ముప్పు?

Purushottham Vinay
ఇక మన దేశంలో  ప్రతి 100 మందిలో 99 మంది గ్యాస్ ఎసిడిటీ, అజీర్తితో ఎంతగానో బాధపడుతున్నారు. అజీర్ణం అనేది సాధారణ రోజువారీ సమస్యగా అనిపించినా కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం నిజంగా అది పెద్ద సమస్యలకు అంటే.. గుండెపోటు వంటి ప్రమాదకర పరిస్థితులకు ఖచ్చితంగా దారి తీస్తుంది. ఈ సమస్య అల్సర్లు, ఐబిఎస్, పెద్దపేగు సమస్య, మధుమేహం ఇంకా అలాగే నిరంతర మలబద్ధకం వంటి ప్రమాదకరమైన వ్యాధులుగా కూడా మారవచ్చు. ఓ అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే మైనర్ గ్యాస్ సమస్య కూడా గుండెపోటు రావడానికి ప్రధాన కారణం అవతుందని తేలింది. మలబద్ధకం, టీబీ ఇంకా పేగు క్యాన్సర్‌ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు గ్యాస్ సమస్యే ఖచ్చితంగా ప్రధాన కారణంగా నిలుస్తుంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యలను నివారించవచ్చని తెలుపుతున్నారు. ఇంకా అలాగే యోగాతో కూడా ఇతర శారీరక వ్యాయామాలు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.చాలా ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ పెయిన్, అసిడిటీ, అజీర్ణం, కడుపునొప్పి ఇంకా కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.


మన దేశంలో అజీర్ణం చాలా పెద్ద సమస్యగా మారుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.జీర్ణక్రియ సమస్య అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, లూజ్ మోషన్, పెద్ద పేగు సమస్య, అల్సర్ ఇంకా ఉబ్బరం సమస్యలను కారణం అవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి ఉదయాన్నే నిద్రలేచి ముందుగా గోరువెచ్చని నీళ్లని తాగాలి. దాదాపు 1 నుంచి 2 లీటర్ల నీరు ఒకేసారి తాగడం చాలా మంచిది. ఆ నీటిలో రాళ్ల ఉప్పు ఇంకా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అయితే మలబద్ధకంతో బాధపడుతున్నవారైతే వారి రోజు వారి ఆహారంలో బొప్పాయి, ఆపిల్ ఇంకా దానిమ్మ వంటి పండ్లు ఉండేలా చూసుకుంటే ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా అలాగే క్యారెట్, బీట్‌రూట్, జామకాయ, బచ్చలికూర టమోటాతో చేసిన రసం కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా కూడా పైన తెలిపిన జాగ్రత్తలు పాటించండి. ప్రమాదం నుంచి త్వరగా బయటపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: