షుగర్: ఈ పండ్లు తింటే 7 రోజుల్లో మాయం?

Purushottham Vinay
ఇక మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది కూడా మధుమేహం సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించపోవడం వల్లే ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. ప్రోటిన్లు గల ఆహారాలను తీసుకోవాలి. లేకపోతే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం అనేది పెరిగిపోయి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.కావున మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఇక అందులో ముఖ్యమైనది జీవనశైలిలో మార్పులు. కావునా ఈ మార్పుల వల్ల మధుమేహం నియంత్రంణలో ఉండే అవకాశాలున్నాయి.ఇక బేరి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణాలు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలని బాగా నియంత్రిస్తాయి. ఇందులో {{RelevantDataTitle}}