పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!
మార్కెట్ లో వెండి ధర నేడు కిలోకు రూ.1000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.67,500గా ఉంది..ఈరోజు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,120 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850, 24 క్యారెట్ల ధర రూ.52,210 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,210 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,210గా ఉంది..బంగారం ధరలు, తగ్గితే, వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.ఈరోజు వెండి ధరలు ప్రధాన నగరాల్లో చెన్నైలోలో కిలో వెండి ధర రూ.67,500 ఉంది. బెంగళూరులో రూ.67,500, కేరళలో రూ.67,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది.మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి.. మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి.