పసిడి ప్రియులకు భారీ షాక్.. స్థిరంగా వెండి ధర..!!
హైదరాబాద్ లో శుక్రవారం మార్కెట్ లో ధర పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉండగా, విజయవాడ లో రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద పెరిగింది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.76,200 వద్ద నిలకడగానే కొనసాగుతోంది.
కరొనా కారణం గా రోజు రోజు పైకి కదులుతోంది. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ ధర అంటున్నారు. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. పెళ్ళిళ్ళు సీజన్ కావడం తో ధరలు కొద్దిగా పెరుగుతున్నాయి.. జూన్ లో అయిన ధరలు కిందకు వస్తాయో చూడాలి.. రేపు మాత్రం మార్కెట్ లో ధరలు తగ్గుతాయ ని వార్తలు వినిపిస్తున్నాయి..