స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి !

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వచ్చినా నిన్నటి రోజు ధర తగ్గి మళ్లీ స్వల్పంగా కొనసాగుతుంది. గత ఏడు రోజులుగా ధరలు స్వల్పంగా పెరిగి.. నిన్నటి రోజు భారీగా తగ్గింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి 24 క్యారెట్ల పసిడి ధర స్థిరంగా ఉండటంతో ధర రూ.53,350కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.48,910కి చేరింది.
గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్నాయి. ధర సెప్టెంబర్ 4-12వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. మళ్లీ నిన్న ధర తగ్గి మళ్లీ స్థిరంగా కొనసాగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,350, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,910కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,450 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,810, 22 క్యారెట్ల ధర రూ.48,410కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,260. 24 క్యారెట్ల ధర రూ.51,560 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగినా వెండి ధర స్థిరంగా కొనసాగింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.67,900కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,390కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49.860కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.67,900గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: