భారత పెట్రోలియం లో ఉద్యోగాలు
భారత్ పెట్రోలియం
కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కోచి రిఫైనరీలో జనరల్ వర్క్మెన్ (ట్రైనీ)
పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..నోటిఫికేషన్ ప్రకారం మొత్తం కాళీల సంఖ్య 44 మొత్తం
పోస్తులని వివిధ కేటగిరీల వారీగా విభజించారు...
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీలు: 44
జనరల్ వర్క్మెన్-బీ (కెమికల్) - 30
జనరల్ వర్క్మెన్-బీ (మెకానికల్) - 12
జనరల్ వర్క్మెన్-బీ (ఇన్స్ట్రుమెంటేషన్)-2
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
ఇంజనీరింగ్ డిగ్రీ/ఏఎంఐఈ అభ్యర్థులు అనర్హులు.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు
మినహాయింపు ఉంటుంది).
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 28, 2018
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 11, 2018
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.bharatpetroleum.com