నిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ అదిరిపోయే గుడ్ న్యూస్..
జాబ్ మేళా ద్వారా మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఈ కంపెనీలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలు ఉంటాయి. అయితే కేవలం స్త్రీలు మాత్రే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..
ఇది ఇలా ఉండగా.. ఈ జాబ్ లకు వయసు తో సంబంధం ఉంది.ప్రొడక్షన్ ఆపరేటర్, లైన్ లీడర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,200 నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తదితర సదుపాయాలను అందించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.అభ్యర్థుల వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలను అందించనున్నారు... ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ సదరు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..