నేడు (అక్టోబర్ 27) ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు విడుదల చేశారు.మహిళా అభ్యర్థుల్లో గరిష్ఠంగా 98 మార్కులు,పురుష అభ్యర్థుల్లో గరిష్ఠంగా 111 మార్కులు సాధించారు.