ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. కేంద్రంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఒక పరీక్షలో తెచ్చుకున్న మార్కుల ఆదారంగా మూడేళ్లలోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే.. ఇకపై ఒకే ఆన్లైన్ పరీక్ష ద్వారా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ విషయాన్ని
{{RelevantDataTitle}}