రేవంత్ కి రాహుల్ గాంధీ ఫోన్.. అన్ని ప్రయత్నాలు చేయాలని సూచన ?

frame రేవంత్ కి రాహుల్ గాంధీ ఫోన్.. అన్ని ప్రయత్నాలు చేయాలని సూచన ?


నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాహుల్ గాంధీకి తెలియజేశారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని రేవంత్ రెడ్డి రాహుల్ కు తెలిపారు.  వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు  చేపట్టామని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన రాహుల్ గాంధీ.. ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. ప్రమాదం జరగగానే ఉత్తంకుమార్ రెడ్డి ఘటనస్థలికి వెళ్లినట్టు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు వెళ్ళినాయని వివరించారు. క్షతగాత్రులకు వైద్య ఏర్పాట్లు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపగా. ప్రభుత్వ ఏర్పాట్లను రాహుల్ గాంధీ అభినందించారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని రాహుల్ సూచించారు.

మంత్రులు reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి  చెప్పారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపిస్తామని  ప్రధాని మోదీ చెప్పారని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మోదీ చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి రాహుల్ కు చెప్పారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ  అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు తో పాటు డీఐజీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ప్రమాదస్థలికి పంపించారు. మంత్రి reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఇతర సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: