తల్లి అస్థికలు చెరువులో కలిపేందుకు వెళ్లి.. చివరికి?

praveen
ఇటీవల కాలం లో మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహ కందని విధం గానే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే జీవితం ఎంతో హ్యాపీ గా సాగి పోతుంది అనుకుంటున్న సమయం లో ఊహించని ఘటనలు ఎంతో మంది ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో కూడా విషాదం నిండి పోతుంది. ఇక్కడ ఇలాంటి తరహా విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చి ఒక కుటుంబాన్ని శోకసంద్రం లో ముంచేసింది అని చెప్పాలి.

 అప్పటికే కుటుంబం లో ఒకరు పోయి తీవ్రంగా దుఃఖం  లో మునిగిపోయిన వారందరూ ఇక కూడా మరో మరణం చివరికి అరణ్య రోదనగా విలపించేలా చేసింది అని చెప్పాలి విధి. ఈ ఘటన ములుగు మండలం కొత్తూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కొన్ని రోజుల క్రితమే తల్లి చనిపోవడంతో సదరు వ్యక్తి ఎంతగానో బాధలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే బరువెక్కిన గుండెతో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా ఇటీవల తండ్రి అస్థికలను చెరువులో కలిపేందుకు వెళ్లాడు.

 కానీ అక్కడే తనకోసం మృత్యువు కాచుకొని వేచి చూస్తుంది అన్న విషయాన్ని మాత్రం ఊహించలేకపోయాడు. చివరికి చెరువులో పడి మృతి చెందాడు. కొత్తూరు గ్రామానికి చెందిన పెద్దోళ్ల బాబు అనే 30 ఏళ్ల వ్యక్తి బండమీది చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతి చెంది ఏడాది కావడంతో గురువారం ఆమె అస్తికలు బట్టలు శివారూలోని చెరువులో కలిపేందుకు వెళ్ళగా ఫీట్స్ రావడంతో చెరువులో పడి బాబు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఇక చెరువులో బాబు శవం నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: