బ్యాంకుల పేర్లు మారిపోతున్నాయి
దేశం లో బ్యాంకింగ్ రంగం లో సేవలు అందించిన ఐదు బ్యాంకుల పేర్లు మరిపోతున్నాయ్ అని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ బ్యాంకుల పేర్లు మారిపోనున్నాయి. ఈ మేరకు ఈ నెల 16న కేబినెట్ అంగీకరించింది. గత మేలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంక్ ఈ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించింది.