తాళ్లతో బంధించి యువకుడికి పెళ్లి.. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసా లు చాలా పెరిగి పోయాయి . కొంత మంది యువకులు పెళ్లి చేసుకుంటామ ని యువతులను నమ్మించి మోసం చేసిన సంఘటన లు రోజు అనేక ప్రాంతాల్లో అనేకం చోటు చేసుకుంటున్నాయి . అలా గే కొంత మంది అమ్మాయి లు కూడా అబ్బాయిలను మోసం చేసిన సంఘటన లు కూడా ఈ మధ్య కాలంలో అనేకం జరుగుతున్నాయి . ఇక పోతే ఒక అబ్బాయి తాజా గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలను చెప్పిం చి ఆమెను నమ్మించాడు . ఇక ఆ తర్వాత కులాలు వేరు కావడం తో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆ అబ్బాయి నిరాకరించాడు.

దానితో అమ్మాయి తరుపు వ్యక్తులు అబ్బాయి కి అదిరిపోయే రేంజ్ లో గుణపాటాన్ని చెప్పారు. అసలు ఏం జరిగింది ..? ఇంతకు అబ్బాయి కి అమ్మాయి తరపు వ్యక్తులు ఏమి చేశారు అనే వివరాలను తెలుసుకుందాం. తాజాగా కృష్ణ జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఓ సంఘటన చేసుకుంది. ఈ ప్రాంతంలో గుర్రం శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్న అనే యువతకి దగ్గరై ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఆమెకు మాయ మాటలు చెప్పి నమ్మించాడు.

ఇక ఆ తర్వాత వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఆ యువకుడి బంధువులు నిరాకరించారు. దీనితో చాలా మంది మహిళలు కలిసి శ్రీకాంత్ ను తాళ్లతో బంధించి అర్ధరాత్రి సమయంలో ప్రసన్న తో వివాహాన్ని జరిపించారు. ఇలా అబ్బాయి ప్రేమ పేరుతో మోసం చేసిన కారణంగా అమ్మాయి తరుపు మహిళలు అంతా కలిసి శ్రీకాంత్ ను తాళ్లతో బంధించి ప్రసన్న తో వివాహాన్ని జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: