ఛీఛీ వీడేం పోలీస్.. ప్రేమజంటను అడ్డుపెట్టుకుని..?
దీంతో ఆ ప్రేమజంట నేరుగా ఉప్పల్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఎస్సై శంకర్ విచారణ జరిపి పోకిరీ గ్యాంగ్ను గుర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అమర్, ఉదయ్, రామ్చరణ్, శశివలి, మారుత్ను పీఎస్కు తీసుకొచ్చారు. ఇదే అదనకుగా ఆ పోకిరీల నుంచి కేసు రాజీ చేస్తానని లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎస్సై శంకర్ బాధితుల పట్ల కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించాడు. విషయం బయటకు రావడంతో ఎస్సై శంకర్ను డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.