తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్షా క్లాస్.. అలా చేస్తే 12 సీట్లు మనవే..?
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను వెళ్లి కలవాలని అమిత్ షా సూచించారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నేతలకు అమిత్ షా సూచించారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఖండించాలని అమిత్షా తేల్చి చెప్పారు. మరి బీజేపీ నేతలు ఎంత వరకూ కలసి పని చేస్తారో చూడాలి.